యాప్నగరం

అవి గుర్తు చేసుకొని చంద్రబాబు కంటతడి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కంటతడి పెట్టుకున్నారు. రాష్ట్ర విభజన అనంతరం అప్పులు, కట్టుబట్టలతో అమరావతికి

Samayam Telugu 2 Mar 2017, 3:08 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కంటతడి పెట్టుకున్నారు. రాష్ట్ర విభజన అనంతరం అప్పులు, కట్టుబట్టలతో అమరావతికి వచ్చామని ఆ సంఘటనలు చంద్రబాబు గుర్తుచేసుకుంటూ కంటతడి పెట్టుకున్నారు.
Samayam Telugu ap cm chandrababu naidu laments over problems
అవి గుర్తు చేసుకొని చంద్రబాబు కంటతడి


వెలగపూడిలో గురువారం తాత్కాలిక అసెంబ్లీ భవన సముదాయాన్ని ఆయన ప్రారింభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..త్వరలో కొత్త అసెంబ్లీ భవనాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు.
ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు కర్నూలులో గూడారాల్లో ప్రభుత్వాన్ని నడిపారని...ఇప్పుడు కట్టుబట్టలతో వచ్చామని బాబు గుర్తు చేశారు.

రాయలసీమ ప్రాంతాన్ని కోస్తా ప్రాంతాన్ని మించేలా రతనాల సీమగా మారుస్తున్నానని బాబు చెప్పారు. ఏపీ అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి ఓ దేశానికే ఓ నమూనాగా తీర్చిదిద్దేలన్న కసితో పనిచేస్తున్నామని పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.