యాప్నగరం

వాయుగుండ ప్రభావంపై చంద్రబాబు సమీక్ష

ఏపీకి తుపాను గండం పొంచి ఉన్న నేపథ్యంలో ఏసీ సీఎం అధికారులను అప్రమత్తం చేశారు.

TNN 18 May 2016, 7:01 pm
ఏపీకి తుపాను గండం పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చిరించిన నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. వాయుగుండ ప్రభావంపై ఎప్పటికప్పుడు
Samayam Telugu ap cm conduct reviw meeting on tufan allart
వాయుగుండ ప్రభావంపై చంద్రబాబు సమీక్ష

అంచనా వేసి ముందుజాగ్రత చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశాలు జారీ చేశారు. హుదూద్ తుపాను సమయంలో తీసుకున్న జాగ్రత్తలను అధ్యయనం చేసి
అమలు చేయాలని ఆదేశించారు. తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని కోరారు. ఇదే సమయంలో రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల ప్రభావంపై కూడా చంద్రబాబు ఆరా
తీశారు. పంట నష్టం, ఆస్థినష్టం తదితర అంశాలపై సీఎం చంద్రబాబుకు ఆయా జిల్లాల కలెక్టర్లు వివరణ ఇచ్చారు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.