యాప్నగరం

కూచిపూడిని విశ్వవ్యాప్తం చేస్తాం - చంద్రబాబు

కృష్ణా పుష్కరాల ముగింపు వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏపీ సీఎం ప్రసంగించారు.

TNN 23 Aug 2016, 10:31 pm
విజయవాడ: కూచిపూడి ఏపీకి వారసత్వంగా వచ్చిన సంపద అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. కృష్ణా పుష్కరాల ముగింపు వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏపీ సీఎం ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీకి రెండు వాతసర్వ సంపదలు ఉన్నాయని.. వాటిలో ఒకటి తిరుమల శ్రీవారు అయితే.. రెండోది కూచిపూడి నృత్యమన్నారు. అన్ని కళల్లో బ్రహ్మాండమైన కళ కూచిపూడి అని.. దీన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు చర్యలు తీసుకుంటామని చంద్రబాబు అన్నారు. కృష్ణా పుష్కరాల ముగింపు సందర్భంగా కూచిపూడి నృత్య ప్రదర్శనను తిలకించిన ఏపీ సీఎం చంద్రబాబు ఈ విధంగా స్పందించారు.
Samayam Telugu ap cm speech in krishna pushkarini closing ceremonies
కూచిపూడిని విశ్వవ్యాప్తం చేస్తాం - చంద్రబాబు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.