యాప్నగరం

కేసుల మాఫీకే తాపత్రయం..విజయసాయికి లోకేష్ కౌంటర్

వైసీపీ ఎంపీ విజయసాయి చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నుంచి కౌంటర్లు మొదలయ్యాయి. ఈ కామెంట్స్‌పై మంత్రి నారా లోకేష్ స్పందించారు. కేసుల్ని మాఫీ చేసుకునేందుకు విజయసాయి రెడ్డి తాపత్రయమని మండిపడ్డారు.

Samayam Telugu 27 Mar 2018, 4:34 pm
వైసీపీ ఎంపీ విజయసాయి చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నుంచి కౌంటర్లు మొదలయ్యాయి. ఈ కామెంట్స్‌పై మంత్రి నారా లోకేష్ స్పందించారు. కేసుల్ని మాఫీ చేసుకునేందుకు విజయసాయి రెడ్డి తాపత్రయమని మండిపడ్డారు. ప్రధానిని నిలదీస్తుంది ఎవరో... కాళ్లు పట్టుకుంటున్నదెవరో అందరికి తెలుసన్నారు. ఆయన ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. అసలు ఏ-2 ముద్దాయికి మాట్లాడే హక్కు లేదని... ప్రధాని పక్కన తిరగడం అంత మంచిది కాదన్నారు. అన్ని విషయాలను ప్రజలు గమనిస్తున్నారన్నది మర్చిపోకూడదన్నారు.
Samayam Telugu Lokesh


ఎంపీ విజయసాయి రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నేరగాళ్లకు లీడరని... చార్లెస్ శోభరాజ్‌ను మించిన గజదొంగంటూ ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. దీనికి కౌంటర్‌గానే టీడీపీ నుంచి విమర్శలు మొదలయ్యాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.