యాప్నగరం

వాళ్లను చెప్పుతో కొట్టండి: కాంగ్రెస్ నేత వీహెచ్

లంచం అడిగితే చెప్పుతో కొట్టండి అంటూ మంత్రి కేటీఆర్ చేసిన కామెంట్లపై కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు కౌంటర్ ఇచ్చారు

Samayam Telugu 5 Apr 2017, 8:41 pm
లంచం అడిగితే చెప్పుతో కొట్టండి అంటూ మంత్రి కేటీఆర్ చేసిన కామెంట్లపై కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు కౌంటర్ ఇచ్చారు. ఎన్నికల వాగ్ధానాలు మరిచి, ప్రజలను మోసం చేసేవారిని కూడా చెప్పుతో కొట్టాలని ఆయన అన్నారు. అవినీతి కంటే ఇచ్చిన మాట తప్పడమే పెద్ద మోసమని వీహెచ్ పేర్కొన్నారు.
Samayam Telugu beat with chappal if govt denies promises says vh
వాళ్లను చెప్పుతో కొట్టండి: కాంగ్రెస్ నేత వీహెచ్


టిఆర్ఎస్ అధికారంలో వస్తే దళితుణ్ణి సీఎం చేస్తామని హామీ ఏమైందని వీహెచ్ కేసీఆర్ ను ప్రశ్నించారు. దళితులకు మూడెకరాల భూమి, పేదలకు రెండు పడకల గదుల హామీలను ప్రభుత్వం మరిచిందని..అలాంటి ప్రభుత్వాన్ని శిక్షించాల్సిందేని ఆయన అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.