యాప్నగరం

ఎంపీ నిమ్మల కిష్టప్ప తనయులపై కేసు

టోల్ ప్లాజాపై దాడి ఘటనలో హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప తనయులు అంబరీష్,

Samayam Telugu 24 Apr 2017, 7:04 pm
టోల్ ప్లాజాపై దాడి ఘటనలో హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప తనయులు అంబరీష్, శిరీష్ లపై బెంగళూరులో కేసు నమోదైంది. కర్ణాటకలోని చిక్ బళ్లపూర్ జిల్లా బాగేపల్లి టోల్ గేట్ టోల్ కట్టాలని అక్కడి సిబ్బంది అడిగినందుకు కిష్టప్ప తనయులతో పాటు ఆయన అనుచరులు దౌర్జన్యానికి పాల్పడ్డారన్నది ఆరోపణ. టోల్ టోల్ మిషన్, కంప్యూటర్, ఇతర ఫర్నీచర్ పై దాడి చేయడంతో పాటు సిబ్బందిపై దౌర్జన్యం చేసినట్లు సీసీటీవీ ఫుటేజీల్లో రికార్డయింది.
Samayam Telugu case filed against mp kistappa sons over attacking on toll plaza
ఎంపీ నిమ్మల కిష్టప్ప తనయులపై కేసు


ఈ సంఘటనపై టోల్ సిబ్బంది ఫిర్యాదు మేరకు కిష్టప్ప తనయులు అంబరీష్, శీరిష్ లపై పలు సెక్షన్ల కింద నమోదైంది కాగా ఎంపీ తనయులు పరారీలో ఉన్నట్లు సమాచారం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.