యాప్నగరం

పదవుల కోసం పార్టీ పెట్టలేదు

.తెలుగుదేశం పార్టీ 35వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నివాళులర్పించారు.

TNN 29 Mar 2016, 9:38 am
దివంగత ముఖ్యమంత్రి, టీడీపీ ఆవిర్భావానికి కారకుడు అయిన ఎన్టీఆర్ డబ్బుకోసం పదవుల కోసం పార్టీ పెట్టలేదని ప్రజలకోసం పెట్టారని తామూ అదే వారసత్వం కొనసాగిస్తున్నామని ఏపీముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అన్నారు. తెలుగుదేశం పార్టీ 35వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నివాళులర్పించారు. చంద్రబాబు కుమారుడు లోకేష్, పార్టీ తెలుగు రాష్ట్రాల అధ్యక్షులు కళా వెంకట్రావు, ఎల్‌.రమణ, ఏపీ మంత్రులు చినరాజప్ప, దేవినేని ఉమామహేశ్వర్‌రావు, పరిటాల సునీత, పీతల సుజాత, టీటీడీఎల్పీ నేత రేవంత్‌రెడ్డి తదితరులు నివాళులర్పించారు.
Samayam Telugu chandra babu tributes to ntr at ntr ghat
పదవుల కోసం పార్టీ పెట్టలేదు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.