యాప్నగరం

చంద్రబాబుకు మావోయిస్టుల నుంచి ముప్పు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి నిషేదిత మావోయిస్టుల నుంచి ముప్పు పొంచి ఉందని

Samayam Telugu 21 Apr 2017, 3:15 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి నిషేదిత మావోయిస్టుల నుంచి ముప్పు పొంచి ఉందని ఆ రాష్ట్ర డీజీపీ సాంబశివరావు అన్నారు. ఇటీవల ఆంధ్రా-ఒడిషా సరిహద్దులో 31 మంది మావోయిస్టుల ఎన్ కౌంటర్ తో అనేక మంది ప్రజా ప్రతినిధులకు ముప్పు ఉందన్నారు. ఆ సంఘటను మావోయిస్టులు ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నించే అవకాశాలున్నాయని ఆయన శుక్రవారం విశాఖలో మీడియాతో అన్నారు.
Samayam Telugu chandrababu targeted by maoists says ap dgp
చంద్రబాబుకు మావోయిస్టుల నుంచి ముప్పు


చంద్రబాబు సహా ప్రముఖులకు గట్టి భద్రత కల్పిస్తామని ఆయన తెలిపారు. భద్రతా విషయంలో రాజీ పడబోమని ఆయన పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.