యాప్నగరం

ఆ ఎంపీల పనితీరుపై కేసీఆర్ అసంతృప్తి

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో పార్టీ ఎంపీ,ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో శనివారం సమావేశమయ్యారు.

Samayam Telugu 25 Mar 2017, 6:48 pm
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో పార్టీ ఎంపీ,ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో శనివారం సమావేశమయ్యారు. ప్రజాప్రతినిధులపై ఇటీవల తాను చేయించిన సర్వేపై ఆందోళన చెందవద్దని కేసీఆర్ నేతలతో చెప్పారు. అయితే బూర నర్సయ్య గౌడ్, సిహెచ్ మల్లారెడ్డి, సీతారామ్ నాయక్ ల పనితీరు ఆశించిన స్థాయిలో లేదని కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. స్థానిక సమస్యల పరిష్కారంతో పాటు నిత్యం ప్రజలతో టచ్ లో ఉండాలని ఆయన నేతలకు సూచించారు.
Samayam Telugu cm kcr dissatisfied with trs mps work in their constancies
ఆ ఎంపీల పనితీరుపై కేసీఆర్ అసంతృప్తి


ఏప్రిల్ 27 టిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వరంగల్ లో భారీ బహిరంగం నిర్వహించనున్నట్లు తెలిపిన కేసీఆర్..సభను విజయం చేసేలా ఇప్పటి నుంచే కష్టపడాలని నేతలను ఆదేశించారు.

ఏప్రిల్ 21 న హైదరాబాద్ పార్టీ ప్లీనరీ సమావేశం, ఏప్రిల్ 5లోపు సభ్యత్వ నమోదు, 15లోపు మండల, జిల్లా కమిటీలను పూర్తి చేయాలని కేసీఆర్ శ్రేణులకు సూచించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.