ముఖ్యమంత్రి కేసీఆర్కు కంటి ఆపరేషన్ విజయవంతంగా పూర్తయింది. కంటి శస్త్ర చికిత్స కోసం కేసీఆర్.. శనివారమే (సెప్టెంబర్ 2) ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే. ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో బుధవారం ఉదయం ఆయన కుడి కన్నుకు ఆపరేషన్ చేయించుకున్నారు. ఢిల్లీలో కేసీఆర్ వెంట కవిత, హరీశ్రావు సహా పలువురు మంత్రులు ఉన్నారు.
మరోవైపు కేసీఆర్కు ఆపరేషన్ విజయవంతం కావడం పట్ల ఆయన కుమారుడు, ఐటీ మంత్రి కేటీఆర్ ఆనందం వ్యక్తం చేశారు. సీఎంకు కంటి శస్త్ర చికిత్స విజయవంతం చేసిన డాక్టర్ సచ్దేవ్కు కేటీఆర్.. ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు.
Hon'ble CM's Cataract procedure on the right eye completed successfully in Delhi today. Thanks to Dr. Sachdeva — KTR (@KTRTRS) September 6, 2017
మరోవైపు కేసీఆర్కు ఆపరేషన్ విజయవంతం కావడం పట్ల ఆయన కుమారుడు, ఐటీ మంత్రి కేటీఆర్ ఆనందం వ్యక్తం చేశారు. సీఎంకు కంటి శస్త్ర చికిత్స విజయవంతం చేసిన డాక్టర్ సచ్దేవ్కు కేటీఆర్.. ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు.
Hon'ble CM's Cataract procedure on the right eye completed successfully in Delhi today. Thanks to Dr. Sachdeva — KTR (@KTRTRS) September 6, 2017