విశాఖ: దేశంలో అవినీతికి అడ్డూ అదుపూ లేకుండా పోతోందని సీపీఐ నేత రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు.విశాఖ నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ .. అవినీతితో సంపాదించిన సొమ్మును స్విస్ బ్యాంకుల్లో దాచిపెట్టడం నల్లకుబేరులకు అలావాటుగా మారిందని దయ్యబట్టారు. పనామా పేపర్ల లో వెల్లడించిన నల్లకుబేరులను వెంటనే అరెస్ట్ చేయాలని సీపీఐ నేత రామకృష్ణ డిమాండ్ చేశారు. స్వీచ్ బ్యాంకులో దాచిపెట్టిన నల్లధనాన్ని తీసుకొచ్చి దేశ అభివృద్ధి కోసం ఖర్చు చేయాలన్నారు. నల్లధనం కుబేరులను అరెస్ట్ చేసే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని సీపీఐ నేత రామకృష్ణ వెల్లడించారు.
నల్ల కుబేరులను అరెస్ట్ చేయాలి - సీపీఐ నేత రామకృష్ణ
విశాఖ: నల్లధనం అంశంపై సీసీపీ నేత రామకృష్ణ స్పందించారు.
TNN 6 Apr 2016, 12:55 pm
విశాఖ: దేశంలో అవినీతికి అడ్డూ అదుపూ లేకుండా పోతోందని సీపీఐ నేత రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు.విశాఖ నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ .. అవినీతితో సంపాదించిన సొమ్మును స్విస్ బ్యాంకుల్లో దాచిపెట్టడం నల్లకుబేరులకు అలావాటుగా మారిందని దయ్యబట్టారు. పనామా పేపర్ల లో వెల్లడించిన నల్లకుబేరులను వెంటనే అరెస్ట్ చేయాలని సీపీఐ నేత రామకృష్ణ డిమాండ్ చేశారు. స్వీచ్ బ్యాంకులో దాచిపెట్టిన నల్లధనాన్ని తీసుకొచ్చి దేశ అభివృద్ధి కోసం ఖర్చు చేయాలన్నారు. నల్లధనం కుబేరులను అరెస్ట్ చేసే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని సీపీఐ నేత రామకృష్ణ వెల్లడించారు.