యాప్నగరం

కామ్రేడ్లతో దోస్తీపై త్వరలోనే నిర్ణయం: పవన్

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో తెలంగాణ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సమావేశమయ్యారు.

Samayam Telugu 11 May 2017, 3:07 pm
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో తెలంగాణ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సమావేశమయ్యారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై ఇరువురు దాదాపు 40 నిమిషాల పాటు చర్చించారు.
Samayam Telugu cpm leader tammineni meets pawan kalyan
కామ్రేడ్లతో దోస్తీపై త్వరలోనే నిర్ణయం: పవన్


వామపక్ష పార్టీలు (లెఫ్ట్) అంటే తనకు గౌరవముందని, ఆ పార్టీలతో భవిష్యత్ లో కలిసి పనిచేసే అంశంపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పవన్ వీరభద్రంతో చెప్పారు.

ధర్నా చౌక్ ను ఇందిరాపార్కు నుంచి తరలించే ప్రభుత్వ ప్రయత్నాన్ని నిరసిస్తూ సీపీఎం ఈనెల 15న తలపెట్టిన ధర్నాకు పవన్ సంఘీభావం తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.