యాప్నగరం

లైంగిక వేధింపుల కేసులో డీఎస్ కుమారుడికి ఊరట!

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ డీఎస్ కుమారుడు, నిజామాబాద్ మాజీ మేయర్ ధర్మపురికి ఊరట లభించింది. గురువారం జిల్లా కోర్టు ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది.

Samayam Telugu 30 Aug 2018, 7:31 pm
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ డీఎస్ కుమారుడు, నిజామాబాద్ మాజీ మేయర్ ధర్మపురికి ఊరట లభించింది. గురువారం జిల్లా కోర్టు ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది. సంజయ్‌ తమను లైంగికంగా వేధిస్తున్నారంటూ.. నిజామాబాద్ శాంకరీ నర్సింగ్ కళాశాల విద్యార్థినీలు పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
Samayam Telugu Untitledfa


మేరకు పోలీసులు సంజయ్‌పై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. దీంతో సంజయ్18 రోజుల పాటు జిల్లా జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు. బెయిల్ మంజూరు కావడంతో శుక్రవారం జైలు నుంచి బయటకు వచ్చే అవకాశాలున్నాయి. అయితే ప్రతి గురువారం, సోమవారం పోలీస్ స్టేషన్‌‌లో కనిపించాలని కోర్టు ఆదేశించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.