యాప్నగరం

బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టిన ఈటెల రాజేంద్ర‌

2018-19 సంవత్సరానికి గాను రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. వరుసగా ఐదో సారి ఈటెల బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు

Samayam Telugu 15 Mar 2018, 11:23 am
2018-19 సంవత్సరానికి గాను రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. వరుసగా ఐదో సారి ఈటెల బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. ఈసారి బడ్జెట్‌ రూ.1.78 లక్షల కోట్లు ఉండవచ్చని అంచనా. గత బడ్జెట్‌తో పోలిస్తే ఇది 15%-19% పెరిగే అవకాశం ఉంది. కొత్త బడ్జెట్‌లో పెట్టుబడి సాయం, రైతు బీమా వంటి కొత్త పథకాలు ఉండనున్నాయి.
Samayam Telugu etela rajendra introduced financial bill or budget of telangana in assembly
బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టిన ఈటెల రాజేంద్ర‌

ఈ ఏడాది 10.4% వృద్ది రేటు ఉంటుంద‌ని అంచ‌నా.
ముఖ్య‌మైన అంకెలు
రాష్ట్ర మొత్తం బ‌డ్జెట్ రూ.1,74,453 కోట్లు
రెవెన్యూ వ్య‌యం రూ.1,25,454 కోట్లు
రాష్ట్ర ఆదాయం రూ.73,751 కోట్లు
కేంద్రం వాటా రూ.29,041 కోట్లు
రెవెన్యూ మిగులు అంచ‌నా రూ.5520 కోట్లు
ద్ర‌వ్య లోటు అంచ‌నా రూ.29,077 కోట్లు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.