యాప్నగరం

త్రివేణి సంగమంలో అస్థికల నిమజ్జనం..

గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ తమ తల్లి అస్థికలను త్రివేణి సంగమంలో నిమజ్జనం చేశారు. కుటుంబ సభ్యులతో హెలికాప్టర్‌లో కాళేశ్వరానికి చేరుకున్న గవర్నర్.. పూజాది కార్యక్రమాల అనంతరం తల్లి అస్థికలను త్రివేణి సంగమంలో నిమజ్జనం చేశారు.

TNN 21 Oct 2017, 12:59 pm
గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ తమ తల్లి అస్థికలను త్రివేణి సంగమంలో నిమజ్జనం చేశారు. కుటుంబ సభ్యులతో హెలికాప్టర్‌లో కాళేశ్వరానికి చేరుకున్న గవర్నర్.. పూజాది కార్యక్రమాల అనంతరం తల్లి అస్థికలను త్రివేణి సంగమంలో నిమజ్జనం చేశారు. నరసింహన్ తల్లి విజయలక్ష్మీ శుక్రవారం (అక్టోబర్ 20) ఉదయం కన్నుమూయగా.. సాయంత్రం 6.15 గంటలకు పంజాగుట్ట హిందూ శ్మశాన వాటికలో ఆమె అంత్యక్రియలను పూర్తి చేశారు.
Samayam Telugu governor narasimhan mothers bone ash to kaleshwaram
త్రివేణి సంగమంలో అస్థికల నిమజ్జనం..


తెలంగాణ సీఎం కేసీఆర్, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, ప్రతిపక్ష నేత జానారెడ్డి, మంత్రులు నాయినీ, ఈటల తదితరులతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పీ సింగ్, డీజీపీ అనురాగ్ శర్మ, పలువురు ప్రముఖులు విజయలక్ష్మీ అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.