యాప్నగరం

మార్చిలో ఆత్మగౌరవ శాంతియుత నిరసన!

మార్చి నెలలో విశాఖపట్నం రామకృష్ణ బీచ్‌ (ఆర్కే బీచ్)లో ‘దక్షిణ భారతీయుల ఆత్మగౌరవ

Samayam Telugu 28 Jan 2017, 8:39 am
మార్చి నెలలో విశాఖపట్నం రామకృష్ణ బీచ్‌ (ఆర్కే బీచ్)లో ‘దక్షిణ భారతీయుల ఆత్మగౌరవ శాంతియుత నిరసన’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ వెల్లడించారు. ఇటీవల తమిళనాడులో జరిగిన జల్లికట్టు ఉద్యమ సమయంలో ఆందోళనకారులపై పోలీసులు జరిపిన లాఠీచార్జి, ఏపీకి ప్రత్యేక హోదాపై గురువారం విశాఖపట్నంలో శాంతియుత నిరసనకు వెళుతున్న యువతను పోలీసులు అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు.
Samayam Telugu janasena self respect protest in march pawan kalyan
మార్చిలో ఆత్మగౌరవ శాంతియుత నిరసన!


#JanaSena #BattleofAndhras #jallikattu #APDemandsSpecialStatus pic.twitter.com/LnKyKmI91M— Pawan Kalyan (@PawanKalyan) January 27, 2017
ఏపీకి ప్రత్యేక హోదా కల్పించే విషయంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు మాట తప్పితే తిరుగుబాటు తప్పదని పవన్ కళ్యాణ్ శుక్రవారం మీడియా సమావేశంలో హెచ్చరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.