యాప్నగరం

కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్‌కు కేటీఆర్ థాంక్స్

గల్ఫ్ దేశాల్లో ఉంటున్న తెలుగు రాష్ట్రాలకు చెందిన కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని తెలంగాణ మంత్రి కేటీఆర్ విజ్ఞప్తిపై

Samayam Telugu 8 May 2017, 7:51 pm
గల్ఫ్ దేశాల్లో ఉంటున్న తెలుగు రాష్ట్రాలకు చెందిన కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని తెలంగాణ మంత్రి కేటీఆర్ విజ్ఞప్తిపై విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్‌ సానుకూలంగా స్పందించారు. కార్మికులకు బీమా కల్పించడం, అక్కడి భాషను అర్ధం చేసుకోవడానికి తర్జుమా చేయడానికి ట్రాన్స్ లేటర్లను ఏర్పాటు చేయడం, కనీన వేతనాల చెల్లించాలి వంటి పలు సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కేటీఆర్ సుష్మను కలిసి విన్నవించారు.
Samayam Telugu ktr thanks to sushma swaraj for helping telugus in gulf
కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్‌కు కేటీఆర్ థాంక్స్


సుష్మాస్వరాజ్‌ను కలిసిన అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ గల్ఫ్ బాధితుల సమస్యలపై తన ప్రతిపాదనలకు ఆమె అంగీకరించారని చెప్పారు. ఆమెకు ధన్యవాదాలు తెలిపారు.

Want to thank @SushmaSwaraj Ji for graciously accepting my suggestions with respect to emigrant workers' issues in Gulf. Legal assistance1/2— KTR (@KTRTRS) May 8, 2017

Insurance, local language translators, minimum wages, curbing fraudulent agents, formation of GoM & Telangana as a pilot for e-sanad 2/2— KTR (@KTRTRS) May 8, 2017

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.