యాప్నగరం

ఏపీలో 15 మంది ఐఏఎస్‌ల బదిలీ

రాష్ట్రంలో 15 మంది ఐఏఎస్ లను బదిలీ చేస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు ారీ చేసింది.

TNN 13 Nov 2016, 3:58 pm
ఏపీ సర్కార్ పలువురు ఐఏఎస్‌ల బదిలీకి శ్రీకారం చుట్టింది. మొత్తం 15 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ వివరాలను ఒక్కసారి పరిశీలిద్దాం...
Samayam Telugu many ias treansfered in the ap state
ఏపీలో 15 మంది ఐఏఎస్‌ల బదిలీ


* జీఎస్‌ పాండాదాస్‌ - ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక కమిషనర్‌
* ఉదయ లక్ష్మీ - బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కమిషనర్
* హిమాన్షు శుక్లా - పర్యాటక శాఖ డైరెక్టర్‌
* జె.నివాస్‌ - ఏపీఐఐసీ వైస్‌ ఛైర్మన్‌
* బంగార్రాజు- శాప్‌ ఎండీ
* ఎం.వి. శేషగిరిబాబు - విపత్తు నిర్వహణ శాఖ జాయింట్ కమిషర్‌
* రంపచోడవరం ఐటీడీఏ పీవో- ఏ.ఎస్‌.దినేష్‌కుమార్‌
* లక్ష్మీషా- పార్వతీపురం ఐటీడీఏ పీవో
* పి.రవిశుభాష్‌- పాడేరు ఐటీడీఏ పీవో
* విశాఖ జాయింట్ కలెక్టర్‌- పి.సృజన
* కె.బాబ్రా- గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌
* కేవీఎన్‌ చక్రధర్‌బాబు- శ్రీకాకుళం జాయింట్ కలెక్టర్‌
* ఎల్‌.శివశంకర్‌- సీతంపేట ఐటీడీఏ పీవో
* సుమిత్‌కుమార్‌- నరసాపురం సబ్‌ కలెక్టర్‌
* నిషాంత్‌కుమార్‌- తిరుపతి సబ్‌ కలెక్టర్‌
* కె.వెట్రిసెల్వి- మదనపల్లె సబ్‌ కలెక్టర్‌

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.