యాప్నగరం

స్పీకర్ చైర్‌లో ఎమ్మెల్యే కొండా సురేఖ

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కుర్చీలో టిఆర్ఎస్ ఎమ్మెల్యే కొండా సురేఖ కూర్చున్నారు.

Samayam Telugu 27 Mar 2017, 1:19 pm
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కుర్చీలో టిఆర్ఎస్ ఎమ్మెల్యే కొండా సురేఖ కూర్చున్నారు. ద్రవ్యవినిమయ బిల్లుపై సోమవారం చర్చ జరిగిన సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆమె ప్యానెల్ స్పీకర్ గా వ్యవహరించి సభను నడిపారు.
Samayam Telugu mla konda surekha sits on speaker chair as she is designated panel speaker
స్పీకర్ చైర్‌లో ఎమ్మెల్యే కొండా సురేఖ


ద్రవ్యవినిమయ బిల్లుపై జరిగిన చర్చలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతున్న సమయంలో సురేఖ్ ప్యానెల్ స్పీకర్ గా వ్యవహరించారు. సభ ప్రారంభమైన రెండు గంటల తర్వాత శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి బయటికివెళ్లిపోయారు. డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి సభలో లేకపోవడంతో కొండా సురేఖ ప్యానెల్ స్పీకర్ గా వ్యవహరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.