యాప్నగరం

ఎమ్మెల్సీ పదవిపై స్పందించిన లోకేష్

ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా విజయవాడలో ఏర్పాటు చేసిన ఆర్ట్ గ్యాలరీని లోకేష్ ప్రారంభించారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

Samayam Telugu 18 Jan 2017, 10:32 am
తాను త్వరలో ఎమ్మెల్సీ పదవి చేపడ్తానంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. అవన్నీ ఒట్టి ఊహాగానాలేనని ఆయన స్పష్టం చేశారు. తాను ఎమ్మెల్సీ పదవి చేపడుతున్నట్లు వస్తున్న వార్తలను కొట్టిపారేసిన లోకేష్..తనకు పార్టీ ఏ బాధ్యత అప్పగించిన చిత్తశుద్ధితో నిర్వహిస్తానని తెలిపారు.
Samayam Telugu my mlc post is just grape wine says lokesh
ఎమ్మెల్సీ పదవిపై స్పందించిన లోకేష్


ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా విజయవాడలో ఏర్పాటు చేసిన ఆర్ట్ గ్యాలరీని లోకేష్ ప్రారంభించారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో 20వేల మంది అభిమానులు, టీడీపీ కార్యకర్తలు రక్తదానం చేస్తున్నారని చెప్పిన లోకేష్..తమిళనాడు వంటి ఇతర రాష్ట్రాల్లోనూ సేవ కార్యక్రమాలు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.