యాప్నగరం

బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌పై కేసు నమోదు

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల ఓ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ

Samayam Telugu 13 May 2017, 8:36 pm
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల ఓ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హైదరాబాద్ లోని పాతబస్తీ మినీ పాకిస్థాన్ గా మారిందని వ్యాఖ్యానించారు. పాతబస్తీలో శాంతిభద్రలకు విఘాతం కలుగుతుందన్నారు. అందుకే తాను ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నానని చెప్పారు. దీంతో రాజాసింగ్ వ్యాఖ్యలు ప్రజలను రెచ్చగొట్టడంతో శాంతిభద్రతలకు విఘాతం కల్గించేవి ఉన్నాయంటూ మీర్‌చౌక్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది.
Samayam Telugu police file case against mla raja singh of old city
బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌పై కేసు నమోదు

రాజాసింగ్ హైదరాబాద్ పాతబస్తీలోని గోషామహల్ నియోజకవర్గం నుంచి ఎమ్యెల్యేగా ఎన్నికయ్యారు.

అటు డీజేఎస్ నేత అబ్దుల్ మాజీద్‌పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీద్ యువతను రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారని సౌత్‌జోన్ డీసీపీ సత్యనారాయణ పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.