యాప్నగరం

ఆర్టీఐ చీఫ్ కమిషనర్‌గా సదారాం బాధ్యతల స్వీకరణ

రాష్ట్ర సమాచార హక్కు చట్టం ప్రధాన కమిషనర్‌గా డాక్టర్ ఎస్. రాజా సదారాం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు సమాచార కమిషనర్‌గా బుద్ధా మురళీ ప్రమాణం చేశారు. సోమవారం (సెప్టెంబర్ 25) ఉదయం రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్ వీరిద్దరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు..

TNN 25 Sep 2017, 9:46 pm
రాష్ట్ర సమాచార హక్కు చట్టం ప్రధాన కమిషనర్‌గా డాక్టర్ ఎస్. రాజా సదారాం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు సమాచార కమిషనర్‌గా బుద్ధా మురళీ ప్రమాణం చేశారు. సోమవారం (సెప్టెంబర్ 25) ఉదయం రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్ వీరిద్దరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి పలువురు అధికారులు హాజరయ్యారు.
Samayam Telugu raja sadaram takes charge as telangana chief info commissioner
ఆర్టీఐ చీఫ్ కమిషనర్‌గా సదారాం బాధ్యతల స్వీకరణ


ప్రమాణ స్వీకారం అనంతరం సదారాం, మురళీ.. రాజ్‌భవన్ నుంచి నేరుగా నాంపల్లిలోని ఆర్టీఐ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం అక్కడ బాధ్యతలు స్వీకరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.