యాప్నగరం

విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం నజరానా!

ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ప్రభుత్వం నజరానా ప్రకటించింది.

TNN 7 Oct 2017, 3:45 pm
ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ప్రభుత్వం నజరానా ప్రకటించింది. స్వచ్ఛ్ భారత్‌లో భాగంగా నిర్వహిస్తున్న ‘క్లీన్ ఇండియా’ ప్రచారంలో పాల్గొనే విద్యార్థులకు పరీక్షల్లో అదనంగా 5 మార్కులు ఇస్తామని వెల్లడించింది. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ స్వచ్ఛ్ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్‌కు పలు మార్గదర్శకాలు నిర్దేశించారు. 9వ తరగతి, ఆ పై తరగతి విద్యార్థులకు ఈ అదనపు మార్కులు వర్తిస్తాయని అధికారులు తెలిపారు.
Samayam Telugu students in andhra pradesh will get 5 extra marks if they participate in clean india campaign
విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం నజరానా!


స్వచ్ఛ్ ఆంధ్ర కార్పొరేషన్ ఎండీ మురళీ ధర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘మురుగుదొడ్లు లేని ఇళ్ల వివరాలు తెలియజేయాలని విద్యార్థులను కోరుతున్నాం. అలాగే, తమ ఇళ్లలో గనుక మరుగుదొడ్లు లేనట్లయితే.. వాటిని నిర్మించేందుకు తల్లిదండ్రులను కోరాలని చెబుతున్నాం’’ అని తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.