యాప్నగరం

రెచ్చగొట్టే ముఠాలో ప్రొ.కోదండరాం ఉన్నారు!

విద్యార్థులను ఓ ముఠా రెచ్చగొడుతుందని, ఆ ముఠాలో ప్రొ.కోదండరాం ఉన్నారని తెలంగాణ

Samayam Telugu 27 May 2017, 5:10 pm
విద్యార్థులను ఓ ముఠా రెచ్చగొడుతుందని, ఆ ముఠాలో ప్రొ.కోదండరాం ఉన్నారని తెలంగాణ పశుసంవర్ధక శాఖమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. పశుసంవర్ధక శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను త్వరలో భర్తీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. చిల్లర రాజకీయాల కోసం కొంతమంది డ్రామా కంపెనీలా వ్యవహరిస్తున్నారని మంత్రి దుయ్యబట్టారు.
Samayam Telugu students provoking by a gang says minister talasani
రెచ్చగొట్టే ముఠాలో ప్రొ.కోదండరాం ఉన్నారు!


జోనల్ వ్యవస్థ వల్ల కొన్ని ఇబ్బందులున్నాయని.. అందుకే నియామకాలు ఆలస్యమవుతున్నాయని ఆయన తెలిపారు. రెండువారాల్లో సంచార పశువైద్యశాలలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.

గొర్రెల కొనుగోలుకు ముందే అవినీతి జరిగిందని బీజేపీ నేత నాగం జనార్ధన్ రెడ్డి ఆరోపించడం విడ్డూరంగా ఉందని తలసాని దుయ్యబట్టారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.