యాప్నగరం

మార్కెట్‌ కమిటీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌

మార్కెట్‌ కమిటీల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లను భవిష్యత్‌లో ఇతర రాష్ట్రాలూ ఆదర్శంగా తీసుకుంటాయని మంత్రి హరీశ్‌రావు తెలిపారు

TNN 29 Mar 2016, 12:35 pm
మార్కెట్‌ కమిటీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లును తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు సభలో ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. మార్కెట్‌ కమిటీల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లను భవిష్యత్‌లో ఇతర రాష్ట్రాలూ ఆదర్శంగా తీసుకుంటాయని తెలిపారు. అందరం కలిసి రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేద్దామని కోరారు. మిషన్‌ భగీరథను ఇతర రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకున్నాయని పంతాలకు, పట్టింపులకు వెళ్లకుండా ప్రతిపక్షం ఇచ్చిన ప్రతి సూచనను సీఎం స్వీకరిస్తున్నారని ఆయన తెలిపారు.
Samayam Telugu telangana assembly session
మార్కెట్‌ కమిటీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.