యాప్నగరం

నేడు ఏపీ పదోతరగతి ఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్ లోని పదో తరగతి పరీక్షలు రాసి ఫలితాల కోసం లక్షల మంది విద్యార్థులు ఎదురుచూస్తున్నారు.

TNN 10 May 2016, 7:48 am
Samayam Telugu tenth results will announce today
నేడు ఏపీ పదోతరగతి ఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్ లోని పదో తరగతి పరీక్షలు రాసి ఫలితాల కోసం లక్షల మంది విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. వారి టెన్షన్ కు తెరదించే రోజు వచ్చేసింది. మరో మూడు గంటల్లో పదో తరగతి ఫలితాలను ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3046 కేంద్రాల్లో జరిగిన పరీక్షకు 6,57,595 మంది విద్యార్థులు హాజరయ్యారు. వారిలో 3,43,040, బాలికలు 3,14,555 మంది ఉన్నారు. ఫలితాల కోసం www.bseap.org,

www.vidyavision.com,

www,vidyasamacharam.com వెబ్ సైట్లు చూడవచ్చు. అలాగే ఫోన్ ద్వారా కూడా ఫలితాలు తెలుసుకోవచ్చు. ఫోన్లో AP10(space)రోల్ నెంబర్ టైప్ చేసి 58888కు ఎస్ ఎంఎస్ చేయాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.