టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు ఓటర్ల కొనుగోళ్ల వల్లే ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు చేదు అనుభవాలు ఎదురయ్యాయని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఎన్నికల్లో చంద్రబాబు ప్రజస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆయన విమర్శించారు. డబ్బుతో గెలిచే గెలుపు ఓ గెలుపేనా అంటూ ఆయన మండిపడ్డారు.
సోమవారం (కడపటి వార్తలు అందేవరకు) వెల్లడయిన ఎమ్మెల్సీ ఫలితాల్లో అధికార టీడీపీ జయకేతన ఎగురవేసింది. కడప ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్ బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి టీడీపీ అభ్యర్థి బిటెక్ రవి చేతిలో ఓడిపోయారు.
గతంలో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ బాబు ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని జగన్ ఆరోపించారు.
సోమవారం (కడపటి వార్తలు అందేవరకు) వెల్లడయిన ఎమ్మెల్సీ ఫలితాల్లో అధికార టీడీపీ జయకేతన ఎగురవేసింది. కడప ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్ బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి టీడీపీ అభ్యర్థి బిటెక్ రవి చేతిలో ఓడిపోయారు.
గతంలో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ బాబు ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని జగన్ ఆరోపించారు.