యాప్నగరం

వరలక్ష్మీ వ్రతంలో అపశృతి.. భక్తురాలి మృతి

కడప జిల్లా రాయచోటిలో శుక్రవారం వరలక్ష్మీ వ్రత కార్యక్రమాల్లో విషాదం చోటు చేసుకుంది.

Samayam Telugu 24 Aug 2018, 5:19 pm
డప జిల్లా రాయచోటిలో శుక్రవారం వరలక్ష్మీ వ్రత కార్యక్రమాల్లో విషాదం చోటు చేసుకుంది. స్థానిక వీరభద్ర స్వామి ఆలయంలో నిర్వహించిన వరలక్ష్మీ వ్రతం పూజల్లో పాల్గొన్న అందె రత్నమ్మ (47) అనే మహిళ అకస్మాత్తుగా గుండె పోటుతో కుప్పకూలింది. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారు. రత్నమ్మ భర్త స్థానిక డైట్ పాఠశాలలో హిందీ టీచర్‌గా పనిచేస్తున్నాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.