తెలంగాణ ప్రభుత్వం జూన్ 2న నిర్వహించ తలపెట్టిన ప్రపంచ తెలుగు మహాసభలు వాయిదాపడ్డాయి. జూన్ 2న అష్టమి కావడంతోనే ఈ సభలను వాయిదా వేసినట్లు తెలిసింది.
సెప్టెంబర్ 30న మహాసభలకు అంకురార్పణ చేసి.. అక్టోబర్ 22 నుంచి 28 వరకు సభలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రపంచ నలుమూలల ఉన్న తెలుగు కవులు, రచయితలు, సాహితీవేత్తలను ఆహ్వానించడంతో పాటు ఇతర ప్రాంతాల సాహితీవేత్తలను ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.
సెప్టెంబర్ 30న మహాసభలకు అంకురార్పణ చేసి.. అక్టోబర్ 22 నుంచి 28 వరకు సభలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రపంచ నలుమూలల ఉన్న తెలుగు కవులు, రచయితలు, సాహితీవేత్తలను ఆహ్వానించడంతో పాటు ఇతర ప్రాంతాల సాహితీవేత్తలను ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.