యాప్నగరం

ప్రోటీన్లకు దూరమవుతోన్న భారతీయులు

కాలంతో పరుగులు పెడుతూ.. సమతుల్య ఆహారం తీసుకోవడంలో భారతీయులు విఫలం అవుతున్నారని సర్వేలు వెల్లడిస్తున్నాయి...

TNN 8 Aug 2017, 10:12 am
కాలంతో పరుగులు పెడుతూ.. సమతుల్య ఆహారం తీసుకోవడంలో భారతీయులు విఫలం అవుతున్నారని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా పట్టణాల్లో 73 శాతం మంది ‘ప్రోటీన్లు’ లేని ఆహారమే తింటున్నారని ఐఎంఆర్బీ సర్వే తెలిపింది. ప్రోటీన్ల విషయంలో ప్రజల్లో ఉన్న పలు అపోహలే ఇందుకు కారణమని పేర్కొంది. సర్వే వివరాల ప్రకారం.. ఇండియాలో ‘ప్రోటీన్ల’ కొరత ఏ స్థాయిలో ఉందో చూద్దామా...
Samayam Telugu majority of urban rich indians dont eat enough proteins
ప్రోటీన్లకు దూరమవుతోన్న భారతీయులు



తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.