స్త్రీలు తమకి 28 ఏళ్లు వచ్చాకే సెక్స్ని పరిపూర్ణంగా ఆస్వాదించగలుగుతారని ఓ సర్వే నిగ్గు తేల్చింది. కాకపోతే స్త్రీలు 25 ఏళ్ల వయస్సున్నప్పుడు అధికంగా సెక్సులో పాల్గొంటారని ఆ సర్వే పేర్కొంది. ఇక పురుషుల విషయానికొస్తే, వాళ్లు 33 ఏళ్లు వచ్చాకే సెక్స్ లైఫ్ని బాగా ఎంజాయ్ చేస్తారని సర్వే స్పష్టంచేసింది. ఈ అధ్యయనం వెల్లడించిన వివరాల ప్రకారం 19 ఏళ్లప్పుడే శృంగారం మొదలుపెట్టిన మగవారు మాత్రం 29 ఏళ్ల వయస్సులోనే సెక్సులో మజా ఆస్వాదిస్తారని ది సన్ పత్రిక పేర్కొంది.
ఆన్లైన్లో సెక్స్ టాయ్స్ సేల్ చేసే ఓ వ్యాపార సంస్థ జరిపిన ఈ అధ్యయనంలో 1281 మందిని ప్రశ్నించగా అందులో 40 శాతం మంది తాము 28 ఏళ్లప్పుడే సెక్సులో మజాని చవిచూసినట్టుగా తెలిపారు. పాశ్చాత్య దేశాల్లో జరిగిన ఈ సర్వే ప్రకారం స్త్రీలకైనా, మగవారికైనా శృంగారంలో మజా అనుభవించాలంటే కేవలం యుక్త వయసొస్తే సరిపోదనే నిజం నిగ్గుతేలింది.
ఆన్లైన్లో సెక్స్ టాయ్స్ సేల్ చేసే ఓ వ్యాపార సంస్థ జరిపిన ఈ అధ్యయనంలో 1281 మందిని ప్రశ్నించగా అందులో 40 శాతం మంది తాము 28 ఏళ్లప్పుడే సెక్సులో మజాని చవిచూసినట్టుగా తెలిపారు. పాశ్చాత్య దేశాల్లో జరిగిన ఈ సర్వే ప్రకారం స్త్రీలకైనా, మగవారికైనా శృంగారంలో మజా అనుభవించాలంటే కేవలం యుక్త వయసొస్తే సరిపోదనే నిజం నిగ్గుతేలింది.