రకుల్ తెలుగులో చివరిగా నటించిన చిత్రం ‘మన్మథుడు 2’. ప్రస్తుతం ఆమె టాలీవుడ్ ప్రాజెక్ట్స్ ఏమీ చేయట్లేదు. కిందటేడాది హిందీ సినిమా ‘మర్జావాన్’లో రకుల్ మెరిసింది. ‘సిమ్లా మిర్చి’ సినిమాను 2020 గిఫ్ట్గా ఫ్యాన్స్కు అందించింది. ప్రస్తుతం తమిళంలో రెండు, బాలీవుడ్లో ఒక సినిమా చేస్తోంది.. రకుల్. తమిళంలో శివకార్తికేయన్ 14వ సినిమాలో యాక్ట్ చేస్తోంది. ఇక కమల్ హాసన్ ‘ఇండియన్ 2’లో ఓ ఇంపార్టెన్స్ ఉన్న రోల్ పోషిస్తోందట.