క్రిస్మస్ పండుగ సందర్భంగా టాలీవుడ్లో సందడి వాతావరణం నెలకొంది. తారల ఇంట్లో క్రిస్మస్ పండుగ సందడి కనిపించింది. శాంటాలు కొందరు మారితే.. క్రిస్మస్ ట్రీ అలంకరణలో ఇంకొందరు హీరోయిన్లు ముగినిపోయారు. మొత్తానికి కీర్తి సురేష్, సమంత, ఉపాసన, ఈషా రెబ్బా వంటి వారు మాత్రం క్రిస్మస్ను ఫుల్లుగా ఎంజాయ్ చేసినట్టు కనిపిస్తోంది.