నాగ చైతన్య- సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల రూపొందించిన 'లవ్ స్టోరీ' సినిమా పాజిటివ్ రెస్పాన్స్తో దూసుకుపోతోంది. ఈ సినిమా అంతా ఊహించినట్లుగానే మంచి సక్సెస్ అందుకోవడంతో హైదరాబాద్లో గ్రాండ్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో నాగార్జున, సాయి పల్లవి స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు.