మ్యాచో స్టార్ గోపీచంద్, బ్యూటీఫుల్ హీరోయిన్ జంటగా నటించిన 'పక్కా కమర్షియల్' మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకోగా.. ఇందులో రాశీ ఖన్నా తన కామెడీ టైమింగ్తో అదరగొట్టేసింది. ఈ ముద్దుగుమ్మ సినిమాలోనే కాకుండా సోషల్ మీడియాలోనూ తొలిసారి బోల్డ్ పిక్స్ను వదిలి కుర్రకారు మతిపోగొడుతోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఫొటోస్ నెట్టింట వైరల్గా మారాయి.