యాప్నగరం

వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు

తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బుధవారం తెల్లవారుజాము ఉదయం 8.50 గంటలకు శ్రీమలయప్పస్వామి సింహవాహనంపై తిరువీధుల్లో ఊరేగించారు.

TNN 5 Oct 2016, 7:51 pm
తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బుధవారం తెల్లవారుజాము ఉదయం 8.50 గంటలకు శ్రీమలయప్పస్వామి సింహవాహనంపై తిరువీధుల్లో ఊరేగించారు. కళాకారులు వివిధ వేషధారణల్లో నృత్యాలు ప్రదర్శించారు. శ్రీవారి సింహవాహనం ముందు భజన బృందాలు ప్రదర్శించిన కోలాటలు భక్తులను ఆకట్టుకున్నాయి. యోగ శాస్త్రం ప్రకారం సింహం వాహన శక్తికి, శీఘ్రగమన శక్తికి నిదర్శనంగా భావిస్తారు. బుధవారం రాత్రి ముత్యాల పందిరి వాహనంపై ఊరేగిస్తారు. గురువారం కల్పవృక్ష, సర్వభూపాల వాహనాలపై స్వామివారిని ఊరేగిస్తారు.
Samayam Telugu bramhotsavalu in tirumala
వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు




తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.