దేశ ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రైస్తవులకు ప్రధాని నరేంద్ర మోడీ ఈస్టర్ పర్వదిన శుభాకాంక్షలు తెలియచేశారు. ఆదివారం నాడు ఆయన మనసులో మాట (మన్ కీ బాత్) రేడియో కార్యక్రమం ద్వారా దేశ ప్రజలతో మాట్లాడారు. ఈ ఉదయం ఆయన తన కార్యక్రమాన్ని ప్రజలకు ఈస్టర్ శుభాకాంక్షలతో ప్రారంభించారు. శాంతి సామరస్యాలను గురించి ఏసుక్రీస్తు బోధించిన మాటలను ఆయన గుర్తు చేసుకున్నారు. ఏసుక్రీస్తు బోధనలు విని ఆచరించాలని ఆయన స్ఫూర్తిదాయక బోధనలు ప్రజల మధ్య శాంతి సౌబ్రాతృత్వాలు వెల్లివిరిసేలా చేస్తాయని తెలిపారు.
ప్రధాని ఈస్టర్ శుభాకాంక్షలు
దేశ ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రైస్తవులకు ప్రధాని నరేంద్ర మోడీ ఈస్టర్ పర్వదిన శుభాకాంక్షలు తెలియచేశారు.
TNN 27 Mar 2016, 1:54 pm