యాప్నగరం

శ్రీవారికి భక్తుడి భారీ బంగారు కానుక

శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి ఓ భక్తుడు భారీ కానుకను అందించాడు.

TNN 4 May 2016, 11:03 am
శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి ఓ భక్తుడు భారీ కానుకను అందించాడు. ఒడిశాకు చెందిన ట్రిజాల్ ఎంటర్ ప్రైజెస్ డైరెక్టర్ రాజేష్ కుమార్ అయిదున్నర కిలోల బంగారంతో హారాలను చేయించి శ్రీవారికి బహూకరించారు. వాటి ధర కోటి 15 లక్షల రూపయాలు ఉంటుంది. రెండు సుదర్శన సాలిగ్రామ హారాలను తయారుచేయించారు రాజేష్. వాటిని బుధవారం ఉదయం టీటీడీ ఈవో సాంభశివరావుకు అందించారు. ఆ రెండింటినీ ఉత్సవసమయాల్లో మూల విరాట్ కు, మలయప్పస్వామికి అలంకరించనున్నారు.
Samayam Telugu odisha devotee donates 5 5 kilos gold ornaments to thirumala srivaru
శ్రీవారికి భక్తుడి భారీ బంగారు కానుక

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.