యాప్నగరం

ప్రళయం తర్వాత ప్రపంచంలో ఆ ఒక్క ప్రాంతమే....

ప్రళయం సంభవిస్తే భూమిపైన ఏదీ మిగలదు అని చెబుతారు. భూమి మీద సంస్థ జీవరాశి అంతమవుతుందని అంటారు. ప్రపంచం మొత్తం ఈ ప్రళయంతో అంతమవుతుందని మాట్లాడుతారు.

Samayam Telugu 6 Mar 2017, 1:19 am
ప్రళయం సంభవిస్తే భూమిపైన ఏదీ మిగలదు అని చెబుతారు. భూమి మీద సంస్థ జీవరాశి అంతమవుతుందని అంటారు. కాని ఒక ప్రదేశం మాత్రం ప్రళయాన్ని సైతం తట్టుకుని మనుగుడ సాగుస్తుందని హిందూ పండితులు పేర్కొంటున్నారు. ఆ ప్రాంతం సృష్టి స్థితి లయకారకుడైన పరమేశ్వరుని కొలువైన కాశీ నగరం. స్వయంగా ఆ మహాశివుడే వారణాసిని ప్రతిష్ఠించాడని, అంతటి పవిత్రమైన ప్రదేశం భారతదేశంలోనే ఉండటం ఎంతో గొప్ప విషయమని వేద పండితులు అంటారు.
Samayam Telugu the history and antiquity of kasi or varanasi
ప్రళయం తర్వాత ప్రపంచంలో ఆ ఒక్క ప్రాంతమే....


బ్రహ్మదేవుడు సృష్టించిన సకల చరాచర జీవజాతి కల్పాంతం తర్వాత ఏర్పడే ప్రళయంతో నాశనమవుతుందట. లయకారుడైన మహాదేవుడు వారణాసిని సృష్టించాడు. కాబట్టే ప్రళయకాలంలో వారణాసిని తన శూలంపై నిలబెట్టి దాన్ని కాపాడతాడని పండితుల నమ్మకం. ఆ పరమేశ్వరునితో ఈ నగరం నిర్మితమైంది కాబట్టి ఎలాంటి ప్రళయాలు సంభవించినా దాన్ని మాత్రం నాశనం చేయలేవని కూడా శాస్త్రాలు ఘోషిస్తున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.