యాప్నగరం

నడిరోడ్డుపై మంటల్లో కాలి బూడిదైన బస్సు

ప్రయాణిస్తున్న బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో...

TNN 10 Apr 2017, 5:27 pm
గుజరాత్‌లోని సూరత్‌లో సోమవారం మధ్యాహ్నం ప్రయాణిస్తున్న బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో దాదాపు డజన్ మంది వరకు ప్రయాణికులు వున్నారు. మంటలు గ్రహించిన బీఆర్టీఎస్( బస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టం) సిబ్బంది వెంటనే ప్రయాణికులని అప్రమత్తంచేశారు. దీంతో పెను ప్రమాదమే తప్పింది.
Samayam Telugu brts bus catches fire in gujarat
నడిరోడ్డుపై మంటల్లో కాలి బూడిదైన బస్సు


ప్రయాణికులు, సిబ్బంది బస్సులోంచి దిగిపోయిన కాసేపట్లోనే బస్సు నడిరోడ్డుపైనే మంటల్లో పూర్తిగా కాలి బూడిదైంది. అదృష్టవశాత్తుగా ప్రయాణికులు, సిబ్బంది అందరూ క్షేమంగా బయటపడ్డారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.