యాప్నగరం

పాక్ లో కామెడీ షోకు శ్రీవాస్తవ దూరం

ఉరీ ఆర్మీ బేస్‌పై ఉగ్రమూకల దాడికి నిరసనగా ఇండియన్ కమేడియన్ రాజు శ్రీవాస్తవ తన పాకిస్తాన్ స్టేజీ షోను రద్దు చేసుకున్నారు.

TNN 24 Sep 2016, 4:01 pm
ఉరీ ఆర్మీ బేస్‌పై ఉగ్రమూకల దాడికి నిరసనగా ఇండియన్ కమేడియన్ రాజు శ్రీవాస్తవ తన పాకిస్తాన్ స్టేజీ షోను రద్దు చేసుకున్నారు. శ్రీవాస్త కామేడి షో డిసెంబర్ 25న కరాచీలో జరగాల్సి ఉంది. పాకిస్థాన్ ఉగ్రవాదులను భారత్ పైకి ఎగదోస్తుంటే తానెలా ఆ దేశంలో ప్రదర్శనలు చేయగలనంటూ ఆయన షో రద్దు పై వివరించారు. 48గంటల్లోపు పాక్ నటీనటులు భారత్ ను వీడాలని హెచ్చరించిన మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్ఎన్ఎస్)కు తాను పూర్తి మద్ధతు ప్రకటిస్తున్నట్లు శ్రీవాస్తవ స్పష్టం చేశారు. ‘పాకిస్థాన్ భారత్ కు నమ్మకద్రోహం చేస్తోంది. మేం నటులం. తుపాకులతో సరిహద్దులకు వెళ్లలేం. ఇండియాలో ఎంతో మంది ప్రతిభావంతులైన నటీనటులు ఉండగా, బాలీవుడ్ ఎందుకు పాకిస్థాన్ నటులను ఎంకరేజ్ చేస్తుందో అర్థంకావడం లేదు. ఇక్కడ కళాకారులే లేనట్టు పాకిస్థాన్ నుంచి వచ్చి ప్రదర్శనలు చేసివెళ్తున్నారు. వారు లేకపోతే బాలీవుడ్ మూతపడిపోతుందా?పాక్ నటుల విషయంలో ఎమ్ఎన్ఎస్ చేసిన వ్యాఖ్యలను నేను సమర్థిస్తున్నా. ఇప్పటకైనా భారత్ మేల్కొవాలి. పాకిస్థాన్ కు తగిన గుణపాఠం చెప్పాలి.
Samayam Telugu indian comedian actor cancel his show in pak
పాక్ లో కామెడీ షోకు శ్రీవాస్తవ దూరం


Indian comedian actor Raju Srivastav has cancelled his comedy show at Karachi in Pakistan following the recent brutal Uri terror attack. The comedian show was supposed to take place on December 25. Mr Srivastav extended his support to MNS which issued a 48-hour ultimatum to Pakistan actors who live in India.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.