యాప్నగరం

ముక్కముక్కలుగా గుర్తు తెలియని శవం

35-40ఏళ్ల మధ్య ఉన్న వ్యక్తిని ఢిల్లీలో అతిదారుణంగా చంపేశారు.

Samayam Telugu 3 Dec 2016, 12:16 pm
35-40ఏళ్ల మధ్య ఉన్న వ్యక్తిని ఢిల్లీలో అతిదారుణంగా చంపేశారు. రెండుగా ముక్కలైన శవం ఢిల్లీలోని సంఘం విహార్‌లో శనివారం ఉదయం కలకలం రేపింది.
Samayam Telugu mutilated body found dumped in delhi
ముక్కముక్కలుగా గుర్తు తెలియని శవం

శరీరం నుంచి ముక్కు, చెవులతో, రెండు కాళ్లు సైతం శరీరం నుంచి వేరు చేశారని పోలీసులు తెలిపారు.

గొంతు కూడా కోసినట్లు పోలీసులు గుర్తించారు.
‘ఆ వ్యక్తిని గుర్తు పట్టకుండా ఉండేందుకే చంపేశాక...శరీరాన్ని పార్టులుగా నరికేశారు’ అని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.

అయితే అతణ్ని ఎక్కడో చంపి..మృతదేహాన్ని సంఘం విహార్ లోని బ్లాక్ 1 సమీపంలో పడేసి వెళ్లినట్లు పోలీసులు భావిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసు జాగిలాలు రంగంలోకి దిగాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.