యాప్నగరం

బ్రిటన్ రాణి లావిష్ రిసెప్షన్

లండన్ లోని రాజమందిరం బకింగ్ హామ్ ప్యాలెస్ లో ‘యూకే-ఇండియా ఇయర్ ఆఫ్ కల్చరల్’ కార్యక్రమం వైభవంగా సాగుతోంది.

TNN 2 Mar 2017, 10:21 am
లండన్ లోని రాజమందిరం బకింగ్ హామ్ ప్యాలెస్ లో ‘యూకే-ఇండియా ఇయర్ ఆఫ్ కల్చరల్’ కార్యక్రమం వైభవంగా సాగుతోంది. ఇండియాకు స్వాతంత్ర్యం వచ్చి ఈ ఏడాది ఆగస్టుకు 70 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని బ్రిటన్, భారత్ ప్రభుత్వాలు కలిసి నిర్వహిస్తున్నాయి. రాజకుటుంబం ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరుగుతున్నాయి. ప్రభుత్వ ప్రతినిధిగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హాజరయ్యారు. మనదేశం నుంచి కమల్ హాసన్, కపిల్ దేవ్, సురేష్ గోపి, అనౌష్క శంకర్, అనితా డోంగ్రే, నైనా వాడియా... ఇలా అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు. వీరందరికీ క్వీన్ ఎలిజయబెత్ లావిష్ రిసెప్షన్ అందించారు. ఆ కార్యక్రమ చిత్రమాలిక మీకోసం...
Samayam Telugu queen elizabeth lavish reception at buckingham palace
బ్రిటన్ రాణి లావిష్ రిసెప్షన్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.