యాప్నగరం

వినూత్నం: పెన్సిల్ లెడ్‌పై తెలంగాణ స్తూపం

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావదినోత్సవం జూన్ 2 సందర్భంగా ఓ యువకుడు అవరవీరులకు

Samayam Telugu 2 Jun 2017, 10:08 am
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావదినోత్సవం జూన్ 2 సందర్భంగా ఓ యువకుడు అవరవీరులకు వినూత్నంగా నివాళులు అర్పించాడు. శామీర్ పేటలోని కొల్తూరు గ్రామానికి చెందిన సాయి కిరణ్ రెండు సెంటీ మీటర్ల పెన్సిల్ లెడ్ పై తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని చెక్కి ప్రశంసలందుకుంటున్నాడు.
Samayam Telugu telangana martyrs memorial pillar drew on pencil led
వినూత్నం: పెన్సిల్ లెడ్‌పై తెలంగాణ స్తూపం


తెలంగాణ అమరవీరులను స్మరించుకోవడం తమ బాధ్యత అని సాయి కిరణ్ అంటున్నాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.