యాప్నగరం

మిస్ దివా 2016లో మెరిసిన భామలు

మిస్ యూనివర్స్ ఇండియా ఎంపిక కోసం నిర్వహించే యమహా ఫాసినో మిస్ దివా 2016 పోటీలో బెంగళూరుకు చెందిన రోష్మిత హరిమూర్తి కిరీటాన్ని దక్కించుకున్నారు.

TNN 12 Sep 2016, 2:46 pm
మిస్ యూనివర్స్ ఇండియా ఎంపిక కోసం నిర్వహించే యమహా ఫాసినో మిస్ దివా 2016 పోటీలో బెంగళూరుకు చెందిన రోష్మిత హరిమూర్తి కిరీటాన్ని దక్కించుకున్నారు. దీంతో ఆమె మిస్ యూనివర్స్ 2016 పోటీల్లో భారత్ తరఫున పాల్గొంటారు. కాగా, మంగళూరుకు చెందిన శ్రీనిధి రమేశ్ శెట్టి, అస్సాంకు చెందిన ఆరాధన బురగోహెయిన్ మిస్ దివా 2016 పోటీలో రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. మిస్ దివా కిరీటావిష్కరణ కార్యక్రమానికి సంబంధించిన మరిన్ని ఫొటోలు మీకోసం..
Samayam Telugu yamaha fascino miss diva 2016 crowning moments
మిస్ దివా 2016లో మెరిసిన భామలు
























తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.