యాప్నగరం

నోట్ల రద్దుపై జాయింట్ పార్లమెంట్ కమిటీ : విపక్షాలు

నోట్ల రద్దు అంశంపై పార్లమెంట్ ఉభయసభల్లో గందరగోళ వాతావరణం నెలకొంది.

TNN 17 Nov 2016, 12:20 pm
నోట్ల రద్దు అంశంపై జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయాలని రాజ్యసభలో విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు.. వాయిదా అనంతరం సభ ప్రారంభం కాగానే ఈ అంశంపై తక్షణమే చర్చ ప్రారంభించాాలంటూ విపక్షాలు పట్టుబట్టాయి. డిప్యూటీ ఛైర్మన్ సముదాయించేందుకు ప్రయత్నించినప్పటికీ సభ్యులు పోడియం వద్దకు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో రాజ్యసభ ను మళ్లీ వాయిదా వేశారు.
Samayam Telugu parliament sessions opposition demand for joint parliamentary committee on the issue of currency ban
నోట్ల రద్దుపై జాయింట్ పార్లమెంట్ కమిటీ : విపక్షాలు


లోక్‌సభలోనూ ఇదే పరిస్థితి...

మరో వైపు లోక్ సభలోనూ గందరగోళ పరిస్థితి కొనసాగుతోంది.నోట్ల రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విపక్ష సభ్యులు నినాదాలు చేస్తున్నారు. గందరగోళ పరిస్థితి మధ్యే స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రశ్నోత్తారాలు కొనసాగిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.