ఆంధ్రప్రదేశ్ లో 68వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎల్ఎల్ నరసింహాన్ విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
మావోయిస్టుల హెచ్చరికల నేపథ్యంలో విజయవాడలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.
ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎల్ఎల్ నరసింహాన్ విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
మావోయిస్టుల హెచ్చరికల నేపథ్యంలో విజయవాడలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.