ఐపీఎల్ 2020 సీజన్ ఆటగాళ్ల వేలానికి మరో వారం రోజులు మాత్రమే గడువు ఉంది. కోల్కతా వేదికగా ఈ నెల 19న వేలం జరగనుండగా.. టోర్నీలోని ఎనిమిది ఫ్రాంఛైజీలు కలిపి మొత్తం 73 మందిని మాత్రమే కొనుగోలు చేసే వెసులబాటు ఉంది. కానీ.. ఏకంగా 971 మంది క్రికెటర్లు వేలానికి రిజస్టర్ చేసుకున్నారు. దీంతో.. ఆటగాళ్ల అర్హత, ప్రమాణాల ఆధారంగా జాబితాని తాజాగా 332 మందికి కుదించారు. దీంతో.. 639 మంది క్రికెటర్లు రేసు నుంచి తప్పుకున్నారు.
ఐపీఎల్ 2020 సీజన్ వేలం నుంచి 639 మంది క్రికెటర్లు ఔట్
ఐపీఎల్ 2020 సీజన్ ఆటగాళ్ల వేలానికి మరో వారం రోజులు మాత్రమే గడువు ఉంది. కోల్కతా వేదికగా ఈ నెల 19న వేలం జరగనుండగా.. టోర్నీలోని ఎనిమిది ఫ్రాంఛైజీలు కలిపి మొత్తం 73 మందిని మాత్రమే కొనుగోలు చేసే వెసులబాటు ఉంది. కానీ.. ఏకంగా 971 మంది క్రికెటర్లు వేలానికి రిజస్టర్ చేసుకున్నారు. దీంతో.. ఆటగాళ్ల అర్హత, ప్రమాణాల ఆధారంగా జాబితాని తాజాగా 332 మందికి కుదించారు. దీంతో.. 639 మంది క్రికెటర్లు రేసు నుంచి తప్పుకున్నారు.
Samayam Telugu 12 Dec 2019, 6:44 pm