యాప్నగరం

ఐపీఎల్ వేలంలో ఈ క్రికెటర్లే హాట్ కేక్‌లు..!

ఐపీఎల్ 2018 వేలంలో 16 మంది క్రికెటర్లపైనే ఫ్రాంఛైజీలు ఎక్కువ ఆసక్తిని కనబరుస్తున్నాయి. ఈ రోజు, రేపు ఉదయం 9

TNN 27 Jan 2018, 9:01 am
ఐపీఎల్ 2018 వేలంలో 16 మంది క్రికెటర్లపైనే ఫ్రాంఛైజీలు ఎక్కువ ఆసక్తిని కనబరుస్తున్నాయి. ఈ రోజు, రేపు ఉదయం 9 గంటల నుంచి బెంగళూరు వేదికగా ఐపీఎల్ వేలం జరగనుండగా.. రవిచంద్రన్ అశ్విన్, శిఖర్ ధావన్, అజింక్య రహానె, హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్, గౌతమ్ గంభీర్, క్రిస్‌గేల్, బెన్‌స్టోక్స్, మిచెల్ స్టార్క్, కేన్ విలియమ్సన్, మాక్స్‌వెల్, జో రూట్, డుప్లెసిస్, డ్వేన్ బ్రావో, కీనర్ పొలార్డ్, షకీబ్ అల్ హసన్‌లకి మేటి ఆటగాళ్ల హోదాని కల్పిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. దీంతో వీరు కనీస ధర రూ. 2 కోట్లతో వేలానికి రానున్నారు.
Samayam Telugu 2018 ipl auction live updatesprelude to a new ipl decade
ఐపీఎల్ వేలంలో ఈ క్రికెటర్లే హాట్ కేక్‌లు..!


ఇప్పటికే ఫ్రాంఛైజీలు అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల వివరాలు, మిగిలిన బడ్జెట్..!

వేలంలో 578 మంది ఆటగాళ్లు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.