ఆస్ట్రేలియా విధ్వంసక ఓపెనర్ అరోన్ ఫించ్.. ఐపీఎల్లో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. కోల్కతా వేదికగా ఇటీవల జరిగిన ఐపీఎల్ 2020 సీజన్ ఆటగాళ్ల వేలానికి రూ. 1.5 కోట్ల కనీస ధరతో వచ్చిన అరోన్ ఫించ్ని.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీ పోటీపడి మరీ రూ. 4.40 కోట్లకి కొనుగోలు చేసింది. దీంతో.. ఐపీఎల్ 2020 సీజన్లో ఆర్సీబీకి ఆడనున్న అరోన్ ఫించ్.. టోర్నీ చరిత్రలోనే అత్యధిక టీమ్స్కి ప్రాతినిథ్యం వహించిన క్రికెటర్గా రికార్డుల్లో నిలిచాడు.
ఐపీఎల్ చరిత్రలో అరోన్ ఫించ్ సరికొత్త రికార్డ్
ఆస్ట్రేలియా విధ్వంసక ఓపెనర్ అరోన్ ఫించ్.. ఐపీఎల్లో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. కోల్కతా వేదికగా ఇటీవల జరిగిన ఐపీఎల్ 2020 సీజన్ ఆటగాళ్ల వేలానికి రూ. 1.5 కోట్ల కనీస ధరతో వచ్చిన అరోన్ ఫించ్ని.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీ పోటీపడి మరీ రూ. 4.40 కోట్లకి కొనుగోలు చేసింది. దీంతో.. ఐపీఎల్ 2020 సీజన్లో ఆర్సీబీకి ఆడనున్న అరోన్ ఫించ్.. టోర్నీ చరిత్రలోనే అత్యధిక టీమ్స్కి ప్రాతినిథ్యం వహించిన క్రికెటర్గా రికార్డుల్లో నిలిచాడు.
Samayam Telugu 22 Dec 2019, 5:03 pm